45,000 గ్రామాలకు ఇప్పటికీ 4జీ సేవలు అందట్లేదు.. నిజమా?

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (10:23 IST)
దేశంలో 45వేల గ్రామాలకు ఇప్పటికీ 4జీ సేవలు అందట్లేదని కేంద్ర ఐటీ శాఖ తెలిపింది. పలు నగరాల్లో 5జీ టెక్నాలజీ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, 45 వేల గ్రామాలకు ఇప్పటికీ 4జీ సాంకేతికత అందలేదని సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రకటించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 
 
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నందున ఇంకా ఎన్ని గ్రామాలకు 4జీ టెక్నాలజీ అందించాల్సి ఉందన్న ఎంపీ ప్రశ్నకు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ సమాధానమిచ్చింది. 
 
దేశంలోని 93 శాతం గ్రామాలు 4జీ సేవలను కలిగి ఉన్నాయని, 45 వేల గ్రామాలకు ఇంకా 4జీ సేవలు అందించాల్సి ఉందని, ఒడిశాలో అత్యధికంగా 4జీ సేవలు లేని గ్రామాలున్నాయని పేర్కొంది. 
 
ఇప్పటికీ చాలా గ్రామాల్లో 4జీ సేవలు అందుబాటులో లేకపోయినా, భారతదేశంలోని ప్రధాన నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments