Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్ ‌ప్లస్ నార్డ్ సీఈ 3లైట్ 5జీ ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (19:00 IST)
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీ వన్ ప్లస్ తాజాగా మరో కొత్త స్మార్ట్ ఫోన్ మొబైల్‌ ఫోను అందుబాటులోకి తెచ్చింది. 5జీ మోడల్ వన్ ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ పేరుతో దీన్ని మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకునిరాగా, ఒక మోడల్ ధర రూ.19,999గాను, రెండో మోడల్ ధర రూ.21,999గా నిర్ణయించింది. ఈ ఫోన్లు పాస్టెల్ లైమ్, క్రోమాటిక్ అనే రెండు రంగుల్లో లభ్యంకానుంది. ఇందులో లైమ్ కలర్ చూడముచ్చటగా ఉంది. చాలా తక్కువ బరుతో ఒక చేత్తోనే ఫోనును వినియోగించేలా ఉంది. 
 
ఇకపోతే, బ్యాటరీ విషయానికి వస్తే ఫాస్ట్ చార్జింగ్ కొత్త వన్ ప్లస్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. 5 వేల ఎంఏహెచ్ బ్యాటరీతో తీసుకొచ్చారు. సింగిల్ చార్జితో రోజంతా వస్తుంది. పూర్తి చార్జింగ్ కేవలం 40 నిమిషాల్లో పూర్తవుతుంది. కొత్త ఫోన్ 8 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. 1టీబీ వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది. ఈ ఫోన్ మల్టీ టాస్కింగ్, గేమింగ్ కోసం వినియోగించుకోవచ్చు. కెమెరా పనితీరు, క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments