Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్ ‌ప్లస్ నార్డ్ సీఈ 3లైట్ 5జీ ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (19:00 IST)
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీ వన్ ప్లస్ తాజాగా మరో కొత్త స్మార్ట్ ఫోన్ మొబైల్‌ ఫోను అందుబాటులోకి తెచ్చింది. 5జీ మోడల్ వన్ ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ పేరుతో దీన్ని మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకునిరాగా, ఒక మోడల్ ధర రూ.19,999గాను, రెండో మోడల్ ధర రూ.21,999గా నిర్ణయించింది. ఈ ఫోన్లు పాస్టెల్ లైమ్, క్రోమాటిక్ అనే రెండు రంగుల్లో లభ్యంకానుంది. ఇందులో లైమ్ కలర్ చూడముచ్చటగా ఉంది. చాలా తక్కువ బరుతో ఒక చేత్తోనే ఫోనును వినియోగించేలా ఉంది. 
 
ఇకపోతే, బ్యాటరీ విషయానికి వస్తే ఫాస్ట్ చార్జింగ్ కొత్త వన్ ప్లస్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. 5 వేల ఎంఏహెచ్ బ్యాటరీతో తీసుకొచ్చారు. సింగిల్ చార్జితో రోజంతా వస్తుంది. పూర్తి చార్జింగ్ కేవలం 40 నిమిషాల్లో పూర్తవుతుంది. కొత్త ఫోన్ 8 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. 1టీబీ వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది. ఈ ఫోన్ మల్టీ టాస్కింగ్, గేమింగ్ కోసం వినియోగించుకోవచ్చు. కెమెరా పనితీరు, క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments