Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్ల రద్దు వల్లే రఘురాం రాజన్ వెళ్లిపోయారు : చిదంబరం

భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా పని చేస్తూ వచ్చిన రఘురాం రాజన్ ఆ పదవి నుంచి తప్పుకోవడానికి ఉన్న కారణాల్లో నోట్ల రద్దు ఒకటి అని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిదంబరం తెలిపారు.

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2017 (15:06 IST)
భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా పని చేస్తూ వచ్చిన రఘురాం రాజన్ ఆ పదవి నుంచి తప్పుకోవడానికి ఉన్న కారణాల్లో నోట్ల రద్దు ఒకటి అని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిదంబరం తెలిపారు. 'ఫియర్‌లెస్ ఇన్ అపోజిషన్, పవర్ అండ్ అకౌంట్‌బిలిటీ' పేరుతో ఆయన రాసిన పుస్తకం విడుదల సందర్భంగా చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
ఇందులో ఆయన మాట్లాడుతూ... రఘురాం రాజన్ ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి దిగిపోయిన రోజు భారతీయ రిజర్వు బ్యాంకు నుంచి నోట్ల రద్దుకు వ్యతిరేకంగా కేంద్రానికి ఐదు పేజీల లేఖ అందిందన్నారు. దమ్ముంటే కేంద్రం ఆ లేఖను విడుదల చేయాలని సవాలు విసిరారు. 
 
''ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంటే కనుక ఆ లేఖను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఆ లేఖలో నోట్ల రద్దు గురించి ప్రస్తావిస్తూ దానికి వ్యతిరేకంగా అందులో వాదించారని చిదంబరం తెలిపారు. ఆర్బీఐ నుంచి రాజన్ వెళ్లిపోవడానికి గల కారణాల్లో నోట్ల రద్దు కూడా ఒకటని ఆయన పేర్కొన్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments