Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్ల రద్దు వల్లే రఘురాం రాజన్ వెళ్లిపోయారు : చిదంబరం

భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా పని చేస్తూ వచ్చిన రఘురాం రాజన్ ఆ పదవి నుంచి తప్పుకోవడానికి ఉన్న కారణాల్లో నోట్ల రద్దు ఒకటి అని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిదంబరం తెలిపారు.

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2017 (15:06 IST)
భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా పని చేస్తూ వచ్చిన రఘురాం రాజన్ ఆ పదవి నుంచి తప్పుకోవడానికి ఉన్న కారణాల్లో నోట్ల రద్దు ఒకటి అని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిదంబరం తెలిపారు. 'ఫియర్‌లెస్ ఇన్ అపోజిషన్, పవర్ అండ్ అకౌంట్‌బిలిటీ' పేరుతో ఆయన రాసిన పుస్తకం విడుదల సందర్భంగా చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
ఇందులో ఆయన మాట్లాడుతూ... రఘురాం రాజన్ ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి దిగిపోయిన రోజు భారతీయ రిజర్వు బ్యాంకు నుంచి నోట్ల రద్దుకు వ్యతిరేకంగా కేంద్రానికి ఐదు పేజీల లేఖ అందిందన్నారు. దమ్ముంటే కేంద్రం ఆ లేఖను విడుదల చేయాలని సవాలు విసిరారు. 
 
''ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంటే కనుక ఆ లేఖను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఆ లేఖలో నోట్ల రద్దు గురించి ప్రస్తావిస్తూ దానికి వ్యతిరేకంగా అందులో వాదించారని చిదంబరం తెలిపారు. ఆర్బీఐ నుంచి రాజన్ వెళ్లిపోవడానికి గల కారణాల్లో నోట్ల రద్దు కూడా ఒకటని ఆయన పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో డాన్ బోస్కో చిత్రీకరణ ప్రారంభం

మోగ్లీ 2025 చిత్రం రోషన్ కనకాల రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

వివాహం వ్యర్థం.. నన్ను అడిగితే పెళ్లి చేసుకోవద్దనే చెప్తాను.. థమన్ కామెంట్స్

సిద్ధు జొన్నలగడ్డ, నీరజ కోన మూవీ తెలుసు కదా నుండి రొమాంటిక్ పోస్టర్

అరెస్టు వారెంట్ కాదు.. సాక్షిగా సమన్లు జారీ చేసింది : సోనూసూద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments