Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై ఒకటో తేదీ నుంచి డిపార్చర్ కార్డులను నింపాల్సిన పని లేదు..

జూలై ఒకటో తేదీ నుంచి విదేశాలకు వెళ్లే భారతీయులు ఇకపై డిపార్చర్ కార్డులను నింపాల్సిన అవసరం లేదు. రైలు, సముద్ర మార్గాలు, ల్యాండ్ ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్ల నుంచి వెళ్లే వారు మాత్రం ఎంబార్కేషన్ కార్డును

Webdunia
మంగళవారం, 20 జూన్ 2017 (10:04 IST)
జూలై ఒకటో తేదీ నుంచి విదేశాలకు వెళ్లే భారతీయులు ఇకపై డిపార్చర్ కార్డులను నింపాల్సిన అవసరం లేదు. రైలు, సముద్ర  మార్గాలు, ల్యాండ్ ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్ల నుంచి వెళ్లే వారు మాత్రం ఎంబార్కేషన్ కార్డును విధిగా నింపాల్సి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డిపార్చర్ కార్డులో ప్రయాణికుడి పేరు, జన్మదినం, పాస్‌పోర్ట్ నంబరు, భారత్‌లోని చిరునామా, విమాన నెంబరు, ప్రయాణిస్తున్న తేదీ తదితర వివరాలను నింపాల్సి ఉండేది. 
 
అయితే జూలై 1 నుంచి ఈ విధానాన్ని తొలగిస్తున్నట్టు హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, ఇప్పటికే ఈ విధానాన్ని ఢిల్లీ, ముంబై, కొచ్చి, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, అహ్మదాబాద్‌ విమానాశ్రయాల్లో అమలు చేస్తున్నారు. ఈ నిర్ణయంతో ప్యాసెంజర్ నింపుతున్న ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించిన వివరాల ప్రక్రియ సమయాన్ని తగ్గించవచ్చని పేర్కొంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments