Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై రైల్వే స్టేషన్లలో ఆస్పత్రులు.. రూ.1కే చికిత్స.. రైల్వే శాఖ ప్రకటన

రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులకు చౌక ధరలో చికిత్స అందించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలతో పాటు భద్రత వసతులను అభివృద్ధి చేసేందుకు సదరు శాఖ పలు చర్యలు చేపడుతున్న సంగతి తెలి

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2017 (13:53 IST)
రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులకు చౌక ధరలో చికిత్స అందించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలతో పాటు భద్రత వసతులను అభివృద్ధి చేసేందుకు సదరు శాఖ పలు చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రైల్వే ప్రయాణీకుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే స్టేషన్లలో చౌక ధరకే చికిత్స అందించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 
 
ఇందుకోసం రైల్వే స్టేషన్లలో వైద్యశాలల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ పథకాన్ని అమలు చేసే క్రమంలో తూర్పు రైల్వేకు చెందిన పది రైల్వే స్టేషన్లలో తొలి విడతగా క్లినిక్స్‌ను ఆరంభించనుంది. వీటికి ''వన్ రుపీ క్లినిక్'' అనే పేరు కూడా పెట్టేసింది. ఈ వైద్యశాలలకు వెళ్ళే ప్రయాణీకుల వద్ద చికిత్సకు అనంతరం రూపాయిని మాత్రమే ఫీజుగా తీసుకుంటారు. ఈ మాసాంతంలోపు ఈ సేవలు ప్రారంభం అవుతాయని, తొలి వన్ రుపీ క్లినిక్ గట్కోపర్ రైల్వే స్టేషన్లో ప్రారంభమవుతుందని రైల్వే శాఖ వెల్లడించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments