Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్ బాదుడు... కనీస ఛార్జీ పెంచేసిన ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (17:18 IST)
పెట్రోల్ బాదుడు కారణంగా ఆటో ఛార్జీలు, ట్యాక్సీ ఛార్జీలు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజూ పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్ ధరలు సామాన్యులకు మరో షాక్ ఇచ్చాయి. ముంబైలో ఆటో, ట్యాక్సీల ఛార్జీలు పెరిగాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్‌)లో కనీస ఛార్జీపై రూ.3 పెంచారు. ఇప్పటి వరకూ ఆటోల్లో కనీస ఛార్జీ రూ.18గా ఉండగా.. ఇక నుంచి అది రూ.21కి చేరనుంది. 
 
ఇక ఖాళీపీలీ ట్యాక్సీల్లో కనీస ఛార్జీ రూ.22 నుంచి రూ.25కు పెరిగింది. ఇంధన ధరలతోపాటు మెయింటెనెన్స్‌, ఇన్సూరెన్స్ ధరలు పెరిగినా.. ఐదేళ్లుగా ఛార్జీలు పెంచలేదని ఆటో డ్రైవర్లు చెప్పారు. ఈ తాజా పెంపును ముంబై, థానె, నవీ ముంబైలలోని ఆటో డ్రైవర్ అసోసియేషన్లు స్వాగతించాయి. ముంబైలో ఇప్పటికే పెట్రోల్ ధర రూ.97 మించిపోగా.. డీజిల్ రూ.88 మార్క్ దాటింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments