Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్ బాదుడు... కనీస ఛార్జీ పెంచేసిన ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (17:18 IST)
పెట్రోల్ బాదుడు కారణంగా ఆటో ఛార్జీలు, ట్యాక్సీ ఛార్జీలు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజూ పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్ ధరలు సామాన్యులకు మరో షాక్ ఇచ్చాయి. ముంబైలో ఆటో, ట్యాక్సీల ఛార్జీలు పెరిగాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్‌)లో కనీస ఛార్జీపై రూ.3 పెంచారు. ఇప్పటి వరకూ ఆటోల్లో కనీస ఛార్జీ రూ.18గా ఉండగా.. ఇక నుంచి అది రూ.21కి చేరనుంది. 
 
ఇక ఖాళీపీలీ ట్యాక్సీల్లో కనీస ఛార్జీ రూ.22 నుంచి రూ.25కు పెరిగింది. ఇంధన ధరలతోపాటు మెయింటెనెన్స్‌, ఇన్సూరెన్స్ ధరలు పెరిగినా.. ఐదేళ్లుగా ఛార్జీలు పెంచలేదని ఆటో డ్రైవర్లు చెప్పారు. ఈ తాజా పెంపును ముంబై, థానె, నవీ ముంబైలలోని ఆటో డ్రైవర్ అసోసియేషన్లు స్వాగతించాయి. ముంబైలో ఇప్పటికే పెట్రోల్ ధర రూ.97 మించిపోగా.. డీజిల్ రూ.88 మార్క్ దాటింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments