ముంబై - అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ విజువల్స్ రిలీజ్!

Webdunia
ఆదివారం, 20 డిశెంబరు 2020 (17:02 IST)
దేశంలో తొలిసారి బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే 2023 నాటికి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. మహారాష్ట్రలోని ముబై మహానగరం నుంచి గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరం మధ్య ఈ బుల్లెట్ రైలు సేవలు ప్రారంభంకానున్నాయి. 
 
భారత్ - జపాన్ దేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు 508 కిలోమీటర్ల పొడవు ఉన్నా ఈ మార్గంలో ఈ బుల్లెట్ రైలు సేవలు ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం హై స్పీడ్ రైల్ లిమిటెడ్, ఎల్ అండ్ టి లిమిటెడ్‌ల మధ్య ఓ కీలక ఒప్పందం కూడా కుదిరింది. ఈ ప్రాజెక్టును ఎల్ అండ్ టి సంస్థ నిర్మించనుంది. 
 
మొత్తం లక్షా ఎనిమిది వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన బుల్లెట్ రైల్ విజువల్స్‌ను ఈ సంస్థ తాజాగా రిలీజ్ చేసింది. ఇందుకోస ఈ5 సిరీస్‌కు చెందిన బుల్లెట్ రైలును ఉపయోగించనున్నారు. ఈ బుల్లెట్ రైల్ విజువల్స్‌ను తాజా రిలీజ్ చేయగా అవి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments