Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై - అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ విజువల్స్ రిలీజ్!

Webdunia
ఆదివారం, 20 డిశెంబరు 2020 (17:02 IST)
దేశంలో తొలిసారి బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే 2023 నాటికి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. మహారాష్ట్రలోని ముబై మహానగరం నుంచి గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరం మధ్య ఈ బుల్లెట్ రైలు సేవలు ప్రారంభంకానున్నాయి. 
 
భారత్ - జపాన్ దేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు 508 కిలోమీటర్ల పొడవు ఉన్నా ఈ మార్గంలో ఈ బుల్లెట్ రైలు సేవలు ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం హై స్పీడ్ రైల్ లిమిటెడ్, ఎల్ అండ్ టి లిమిటెడ్‌ల మధ్య ఓ కీలక ఒప్పందం కూడా కుదిరింది. ఈ ప్రాజెక్టును ఎల్ అండ్ టి సంస్థ నిర్మించనుంది. 
 
మొత్తం లక్షా ఎనిమిది వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన బుల్లెట్ రైల్ విజువల్స్‌ను ఈ సంస్థ తాజాగా రిలీజ్ చేసింది. ఇందుకోస ఈ5 సిరీస్‌కు చెందిన బుల్లెట్ రైలును ఉపయోగించనున్నారు. ఈ బుల్లెట్ రైల్ విజువల్స్‌ను తాజా రిలీజ్ చేయగా అవి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

Nabha : ఎలీ ఇండియా జూలై మేగజైన్ కవర్ పైజీపై నభా నటేష్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments