Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై - అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ విజువల్స్ రిలీజ్!

Webdunia
ఆదివారం, 20 డిశెంబరు 2020 (17:02 IST)
దేశంలో తొలిసారి బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే 2023 నాటికి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. మహారాష్ట్రలోని ముబై మహానగరం నుంచి గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరం మధ్య ఈ బుల్లెట్ రైలు సేవలు ప్రారంభంకానున్నాయి. 
 
భారత్ - జపాన్ దేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు 508 కిలోమీటర్ల పొడవు ఉన్నా ఈ మార్గంలో ఈ బుల్లెట్ రైలు సేవలు ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం హై స్పీడ్ రైల్ లిమిటెడ్, ఎల్ అండ్ టి లిమిటెడ్‌ల మధ్య ఓ కీలక ఒప్పందం కూడా కుదిరింది. ఈ ప్రాజెక్టును ఎల్ అండ్ టి సంస్థ నిర్మించనుంది. 
 
మొత్తం లక్షా ఎనిమిది వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన బుల్లెట్ రైల్ విజువల్స్‌ను ఈ సంస్థ తాజాగా రిలీజ్ చేసింది. ఇందుకోస ఈ5 సిరీస్‌కు చెందిన బుల్లెట్ రైలును ఉపయోగించనున్నారు. ఈ బుల్లెట్ రైల్ విజువల్స్‌ను తాజా రిలీజ్ చేయగా అవి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments