Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈపీఎఫ్ఓ చందాదారుల పెన్షన్- రూ.1000 నుండి పెంచే ప్రతిపాదన

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (17:08 IST)
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) చందాదారుల పెన్షన్ పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. నిజానికి పీఎఫ్ చందాదారుల పెన్షన్ పెంచాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. కానీ ఈ విషయంలో కార్మిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. 
 
పెన్షన్‌ను నెలకు రూ.1000 నుండి పెంచే ప్రతిపాదన పీఎఫ్‌ చందాదారుల ప్రస్తుత పెన్షన్‌ను నెలకు రూ.1,000 నుండి పెంచే ప్రతిపాదనను కార్మిక మంత్రిత్వ శాఖ అందించింది. దీనికి సంబంధించి పార్లమెంటరీ కమిటీ ఆర్థిక మంత్రిత్వ శాఖను వివరణ కోరనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments