Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారుతీ సుజుకీ నుంచి ఫ్యూచర్-ఎస్.. ఫిబ్రవరి, 2021న విడుదల

Webdunia
సోమవారం, 21 జనవరి 2019 (15:27 IST)
కొత్త డిజైన్లతో మారుతీ నుంచి కొత్త మోడల్స్ వచ్చేస్తున్నాయి. తాజాగా మారుతీ సుజుకీ నుంచి ఫ్యూచర్-ఎస్ ఫిబ్రవరి 2021న విడుదల కానుంది. దీని ధర రూ.6 లక్షల వరకు పలికే అవకాశం వుంది. ప్రస్తుతానికి ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్ పోలో ఈ కారును మారుతీ విడుదల చేసింది. భారతీయ వినియోగదారులకు వీలుగా మారుతీ ఎక్స్ పో వుంటుంది. 
 
రాబోయే తరానికి కాన్సెప్ట్ కార్ల డిజైన్‌కు మారుతీ ఫ్యూచర్-ఎస్ దారి చూపిస్తుంది. మైక్రో ఎస్‌యూవీ కాన్సెప్ట్‌తో పనిచేసే ఈ కారును మారుతీ కూడా డిజైన్ చేసింది. లైట్ వైట్ ఫ్యూచర్ ఎస్.. బలెనో, ఇగ్నిస్, డిజైర్ తరహాలో వుంటుందని.. ఈ కారును 2 లేదా మూడేళ్లలో భారత మార్కెట్లో విడుదల చేస్తారని మారుతీ సుజుకీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments