వంట గ్యాస్ సిలిండర్ ధరలను సవరించిన చమురు కంపెనీలు..

వరుణ్
గురువారం, 1 ఆగస్టు 2024 (11:43 IST)
వంట గ్యాస్ సిలిండర్ ధరలను చమురు కంపెనీలు సవరించాయి. ఈ సవరణలో భాగంగా వాణిజ్య సిలిండర్ ధరపై రూ.8.50 పైసలు చొప్పున స్వల్పంగా భారం మోపాయి. కొత్త నెల ఆగస్టు ప్రారంభంకావడంతో చమురు మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ ధరలను సవరించాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.8.50 మేరకు పెంచాయి. సవరించిన ధర నేటి నుంచి అంటే ఆగస్టు ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. 
 
ఈ సవరించిన ధరల ప్రకారం... ఢిల్లీలో 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.6.50 మేరకు పెరిగి రూ.1646 నుంచి రూ.1652.50కు చేరింది. కోల్‌కతాలో రూ.8.50 మేర పెరిగి రూ.1764.50కి చేరగా, ముంబైలో 1605, చెన్నైలో రూ.1817గా ధరలు ఉన్నాయి. రాష్ట్రాలను బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. 
 
అయితే, గృహ అవసరాల కోసం వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఈ ధరలను యథాతథంగానే చమురు కంపెనీలు ఉంచాయి. ప్రస్తుతం ఈ ధరలు ఢిల్లీలో రూ.803, కోల్‌కతాలో 829, ముంబైలో రూ.803, చెన్నైలో 818.50గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments