Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా పెరిగిన ఎల్పీజీ ధర.. నవంబర్ 1 నుంచి రూ.100 పెంపు

Webdunia
బుధవారం, 1 నవంబరు 2023 (16:07 IST)
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. బుధవారం ఎల్పీజీ సిలిండర్ ధర భారీగా పెరిగింది. సిలిండర్ ధరను వంద రూపాయలు పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 
 
పెరిగిన ధర నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. గత రెండు నెలల్లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర పెంచడం ఇది రెండోసారి. ప్రస్తుతం గృహావసరాలకు వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్‌కు మినహాయింపు ఇచ్చారు. 
 
తాజా ధరల పెంపు తర్వాత ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర 1,833కి చేరనుంది. ఇతర ప్రధాన నగరాల విషయానికొస్తే, కోల్‌కతాలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 1,943, ముంబై రూ.1,785, చెన్నై రూ. 1,999.50, బెంగళూరులో రూ.1,914.50గా వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments