Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరిగిన సిలిండర్ ధరలు.. ఫిబ్రవరి 4 నుంచి అమల్లోకి

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (19:50 IST)
సిలిండర్ ధరలు పెరిగాయి. సాధారణంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల 1వ తేదీన చమురురంగ సంస్థలు సవరిస్తాయి. తాజాగా, చమురు రంగ కంపెనీలు 14.2 కిలోల సిలిండర్ పైన రూ.25 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ ధరలు ఫిబ్రవరి 4వ తేదీ నుండి అమల్లోకి వచ్చాయి. కమర్షియల్ సిలిండర్ ధర రూ.6 మాత్రమే పెరిగింది. ఇవి ఫిబ్రవరి 1వ తేదీ నుండి అమలులోకి వచ్చాయి.
 
రేట్ల పెంపు నిర్ణయంతో దేశ రాజధాని ఢిల్లీలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.719కు చేరుకుంది. ఇదివరకు ఇంతకుముందు రూ.694గా ఉంది. హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.746.50 నుంచి రూ.771.5కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో రూ.777కు చేరింది.
 
తాజా పెంపుతో లక్నోలో రూ.757, నోయిడాలో రూ.717, కోల్‌కతాలో రూ.745.50, ముంబైలో రూ.719, చెన్నైలో రూ.735, బెంగళూరులో రూ.722, హైదరాబాద్‌లోని రూ.771.50కు చేరాయి. 
 
గత ఏడాది డిసెంబర్ నెలలో చమురు కంపెనీలు ఎల్పీజీ ధరలు పెంచగా, ఈ ఏడాదిలో తొలిసారిగా గ్యాస్‌ ధరలు పెరిగాయి. గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్స్ డెలివరీ చేసేందుకు మరో రూ.30 వరకు తీసుకోవచ్చు. అంటే సిలిండర్‌కు రూ.800కు పైగా తీసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments