Webdunia - Bharat's app for daily news and videos

Install App

కియా మోటార్స్ కీలక ప్రకటన : మరో రూ.400 కోట్ల పెట్టుబడి

Webdunia
గురువారం, 28 మే 2020 (16:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికంగా కియా మోటార్స్ ఉంది. రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం జిల్లాలో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైంది. ఆ తర్వాత రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత కియా మోటార్స్ తరలిపోతుందనే వార్తలు హల్చల్ చేశాయి. పైగా తన ప్లాంట్ విస్తరణను ఏపీలో నిలిపివేసి, పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఈ సంస్థ విస్తరణ పనులు చేపట్టనుందనే ప్రచారం జోరుగా సాగింది. ఆ వార్తలు అలా ఉండిపోయాయి.
 
ఇపుడు కియా మోటార్స్ యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్టు సౌత్ కొరియాకు చెందిన ఈ కార్ల ఉత్పత్తి సంస్థ ప్రకటన చేసింది. రాష్ట్రంలో అదనంగా మరో 54 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టబోతున్నామని ఆ సంస్థ అధికార ప్రతినిధి కూకున్ షిమ్ తెలిపారు.
 
'మన పాలన - మీ సూచన' కార్యక్రమం సందర్భంగా పారిశ్రామిక రంగంపై ముఖ్యమంత్రి జగన్ గురువారం సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూకున్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడులకు సంబంధించిన ప్రకటన చేశారు. ఏపీతో కియా మోటార్స్‌కు బలమైన బంధం ఉందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments