Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో 2018 ప్లాన్, ఎయిర్‌టెల్-వోడాఫోన్ దిమ్మతిరిగే ప్లాన్... వివరాలు...

జియో మరోసారి ప్రత్యర్థి టెలికం సంస్థలైన ఎయిర్ టెల్, వోడాఫోన్ దిమ్మతిరిగేలా కొత్త ప్లాన్లతో ముందుకు రాబోతోంది. ఇప్పటివరకూ రూ. 199తో 28 రోజుల వ్యాలిడిటీతో ఇచ్చే 28 జిబి డేటాను కేవలం రూ. 149కే ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. అలాగే మిగిలిన టారిఫ్ లలో కూడా భ

Webdunia
మంగళవారం, 9 జనవరి 2018 (11:05 IST)
జియో మరోసారి ప్రత్యర్థి టెలికం సంస్థలైన ఎయిర్ టెల్, వోడాఫోన్ దిమ్మతిరిగేలా కొత్త ప్లాన్లతో ముందుకు రాబోతోంది. ఇప్పటివరకూ రూ. 199తో 28 రోజుల వ్యాలిడిటీతో ఇచ్చే 28 జిబి డేటాను కేవలం రూ. 149కే ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. అలాగే మిగిలిన టారిఫ్ లలో కూడా భారీ స్థాయిలో మార్పులు చేసి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 
 
ఇంతకుముందు రూ. 399కి 70 రోజుల వ్యాలిడిటీతో ఇచ్చే ప్యాక్ ను రూ. 349కే ఇవ్వనున్నది. అలాగే రూ. 499 ని రూ. 449కే ఇవ్వబోతోంది. కాగా ఎయిర్ టెల్ ఇప్పటికే రూ. 448కే 82 రోజుల వ్యాలిడీటితో ప్యాక్ ఇస్తోంది. అలాగే రూ. 509కే 91 రోజుల వ్యాలిడీతో మరో ప్యాక్ ఇస్తోంది. వొడాఫోన్ కూడా రూ. 458తో 70 రోజులకు, రూ. 509తో 91 రోజులకు ఇస్తోంది. మరి జియో ప్రవేశపెట్టబోయే కొత్త ప్లాన్లతో ఎయిర్ టెల్, వొడాఫోన్ ఏం చేస్తాయో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments