Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘ఇప్పుడు కొనుక్కోండి-తర్వాత చెల్లించండి’.. ఐఆర్‌సీటీసీ కొత్త విధానం

భారతీయ రైల్వే కేటరింగ్‌, పర్యాటక సంస్థ (ఐఆర్‌సీటీసీ) త్వరలోనే రైల్వే టిక్కెట్ల బుకింగ్‌కు సంబంధించి సరికొత్త వెసులుబాటును ప్రజలకు కల్పించనుంది. ‘‘ఇప్పుడు కొనుక్కోండి-తర్వాత చెల్లించండి’(బై నౌ-పే లేటర్

Webdunia
బుధవారం, 31 మే 2017 (10:22 IST)
భారతీయ రైల్వే కేటరింగ్‌, పర్యాటక సంస్థ (ఐఆర్‌సీటీసీ) త్వరలోనే రైల్వే టిక్కెట్ల బుకింగ్‌కు సంబంధించి సరికొత్త వెసులుబాటును ప్రజలకు కల్పించనుంది. ‘‘ఇప్పుడు కొనుక్కోండి-తర్వాత చెల్లించండి’(బై నౌ-పే లేటర్‌) అంటూ సులువుగా రైలు టిక్కెట్లు కొనుక్కునే వసతిని అందుబాటులోకి ప్రవేశపెట్టనుంది. 
 
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ముందుగా రైల్వే టిక్కెట్లు రిజర్వు చేసుకోవచ్చు. డబ్బును 14 రోజుల్లోగా చెల్లించుకోవచ్చు. ముంబైకి చెందిన ‘ఈ-పే లేటర్‌’ భాగస్వామ్యంతో ఈ వసతిని ప్రజలకు చేరువ చేయనుంది. అయితే, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా రైలు టిక్కెట్లను బుక్‌ చేసుకునేవారు ముందుగా తమ ‘ఆధార్‌’, ‘పాన్‌’ కార్డు నంబరు వంటి మౌలిక వివరాలను సమర్పించాలి. ఆ తర్వాత ఈ కొత్త విధానానికి ఆ వెబ్‌సైట్ అనుమతి లభిస్తుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments