Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టాక్ మార్కెట్ పతనం.. నిరుపేదలుగా ఇన్వెస్టర్లు రూ.11లక్షల కోట్లు స్వాహా

Webdunia
శనివారం, 28 జనవరి 2023 (10:30 IST)
శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ పతనమైంది. దీంతో మదుపరులు ఏకంగా రూ.11 లక్షల కోట్లు నష్టపోతున్నారు. 
 
ఇంట్రాడే ట్రేడింగ్‌లో 23% వరకు పడిపోయిన అదానీ గ్రూప్ స్టాక్‌లలో క్షీణత,గ్రూప్‌కు ఎక్స్‌పోజర్ ఉన్న బ్యాంకింగ్ స్టాక్‌లపై దాని స్పిల్‌ఓవర్ ప్రభావం కారణంగా ఈ నష్టం జరిగిపోయింది.
 
ఇందులో భాగంగా బీఎస్ఈ, నిఫ్టీ రెండూ మూడు నెలల కనిష్ట స్థాయికి చేరుకోవడంతో భారత ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం బాగా పడిపోయాయి. 
 
ముగింపులో, సెన్సెక్స్ 874.16 పాయింట్ల వద్ద ముగిసింది. దీంతో 1.45% క్షీణించింది తద్వారా బీఎస్ఈ 59,330.90 వద్ద నిలిచింది. నిఫ్టీ 287.70 పాయింట్లు నష్టపోయి.. 1.61% క్షీణించి 17,604.30 వద్ద నిలిచింది.
 
అదానీ గ్రూప్ ఎఫెక్ట్‌తో బుధవారం నుంచి దాదాపు రూ. 11 లక్షల కోట్ల మేర పెట్టుబడిదారులను నిరుపేదలకు గురిచేసింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments