Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ రైల్వే కీలక నిర్ణయం: బోగీలను అద్దెకు ఇస్తారట!

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (21:23 IST)
భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే బోగీలను అద్దెకు ఇచ్చే వినూత్న ప్రాజెక్టును ప్రారంభించింది. ఆసక్తి గల ప్రైవేట్​ సంస్థలు లేదా వ్యక్తులు బోగీలను అద్దెకు తీసుకొని నిర్వహించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ కొత్త విధానంపై ఆసక్తిగల వారికి వారి అభిరుచికి తగ్గట్లు బోగీలను తీర్చిదిద్ది అద్దెకు ఇస్తారు. లేదంటే శాశ్వతంగానూ కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తారు. 
 
బోగీ లీజు కాలపరిమితి అయిదేళ్ల పాటు ఉంటుంది. లీజు వ్యవధి పూర్తయిన తర్వాత దాన్ని జీవితకాలం వరకు పొడిగించుకోవచ్చు. రూట్లు, టారిఫ్​ నిర్ణయాధికారం మాత్రం అద్దెకు తీసుకున్న వారికే ఉంటుంది. ఈ బోగీలను సాంస్కృతిక, మతపరమైన, ఇతర పర్యాటక సర్క్యూట్ రైళ్లుగా నడపొచ్చని రైల్వేశాఖ తెలిపింది. తద్వారా రైలు ఆధారిత పర్యాటకాన్ని మరింత విస్తరించవచ్చని అభిప్రాయపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments