Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ రైల్వే కీలక నిర్ణయం: బోగీలను అద్దెకు ఇస్తారట!

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (21:23 IST)
భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే బోగీలను అద్దెకు ఇచ్చే వినూత్న ప్రాజెక్టును ప్రారంభించింది. ఆసక్తి గల ప్రైవేట్​ సంస్థలు లేదా వ్యక్తులు బోగీలను అద్దెకు తీసుకొని నిర్వహించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ కొత్త విధానంపై ఆసక్తిగల వారికి వారి అభిరుచికి తగ్గట్లు బోగీలను తీర్చిదిద్ది అద్దెకు ఇస్తారు. లేదంటే శాశ్వతంగానూ కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తారు. 
 
బోగీ లీజు కాలపరిమితి అయిదేళ్ల పాటు ఉంటుంది. లీజు వ్యవధి పూర్తయిన తర్వాత దాన్ని జీవితకాలం వరకు పొడిగించుకోవచ్చు. రూట్లు, టారిఫ్​ నిర్ణయాధికారం మాత్రం అద్దెకు తీసుకున్న వారికే ఉంటుంది. ఈ బోగీలను సాంస్కృతిక, మతపరమైన, ఇతర పర్యాటక సర్క్యూట్ రైళ్లుగా నడపొచ్చని రైల్వేశాఖ తెలిపింది. తద్వారా రైలు ఆధారిత పర్యాటకాన్ని మరింత విస్తరించవచ్చని అభిప్రాయపడింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments