Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక రైళ్లపై రైల్వే శాఖ కసరత్తు.. ఒక్కో రైలులో...

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (13:31 IST)
కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ఈ కారణంగా ప్రజా రవాణా బంద్ అయింది. రైల్వే శాఖ కూడా దేశ వ్యాప్తంగా రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. అయితే, రెండో దశ లాక్‌డౌన్ మే 3వ తేదీతో ముగియనుంది. దీంతో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ కసరత్తులు ప్రారంభించింది. 
 
వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు, విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లను నడపాలని అనేక రాష్ట్రాలు కోరుతున్నాయి. దీంతో రైల్వేశాఖ ఓ యాక్షన్ ప్లాన్‌ను తయారు చేసింది. ఇందులోభాగంగా, ప్రతి రోజూ 400 ప్రత్యేక రైళ్లను నడపాలని భావిస్తోంది. ఈ రైళ్లలో సామాజిక భౌతిక దూరాన్ని పాటిస్తూనే, ప్రతి రైలులో కేవలం 1000 మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణించేలా చర్యలు తీసుకోనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments