Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టిన అదానీ.. నెం.1న రిచెస్ట్ పర్సన్‌గా..?

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (23:06 IST)
ప్రముఖ భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి అపర కుబేరుడు అనే పేరుంది. తాజాగా 90.1 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలోనే నెంబర్ వన్ రిచెస్ట్ పర్సన్‌గా నిలిచారు. 
 
ఈ మేరకు ఫోర్బ్స్ పత్రిక వివరాలు వెల్లడించింది. అంతే కాకుండా ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాల్లో పదో స్థానానికి చేరారని తెలిపింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, మార్క్ జుకర్ బర్గ్‌ను అదానీ అధిగమించారు. 
 
అదానీ గ్రూప్‌‌కు పవర్ జనరేషన్ ట్రాన్స్‌మిషన్, ఎడిబుల్ ఆయిల్, రియల్ ఎస్టేట్, బొగ్గు వ్యాపారాలు ఉన్నాయి. దేశంలో అదానీ గ్రూప్‌కు ఆరు లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. ఈ కారణాలతో ఏప్రిల్ 2021లో $50.5 బిలియన్లు ఉన్న సంపద ప్రస్తుతం రెట్టింపు అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments