Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ పట్టాలపైకి "తేజస్" ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. కళ్లు జిగేల్‌మనిపించే సౌకర్యాలు... (Video)

భారతీయ రైలు పట్టాలపైకి అత్యాధునిక హంగులతో కూడిన లగ్జరీ రైలు పరుగులు పెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఈ రైలు పేరు తేజాస్ ఎక్స్‌ప్రెస్. దేశంలో అత్యంత వేగంతో ప్రయాణించే తొలి రైలు. దీన్ని తొలుత దేశ ఆర్థిక రాజధా

Webdunia
శుక్రవారం, 19 మే 2017 (14:37 IST)
భారతీయ రైలు పట్టాలపైకి అత్యాధునిక హంగులతో కూడిన లగ్జరీ రైలు పరుగులు పెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఈ రైలు పేరు తేజస్ ఎక్స్‌ప్రెస్. దేశంలో అత్యంత వేగంతో ప్రయాణించే తొలి రైలు. దీన్ని తొలుత దేశ ఆర్థిక రాజధాని ముంబై నంచి ప్రముఖ సముద్రతీర పర్యాటక ప్రాంతమైన గోవాల మధ్య ప్రారంభించనున్నారు. ఈ రైలులో ఉన్న అత్యాధునిక సౌకర్యాలను చూస్త కళ్లు జిగేల్‌మనిపిస్తాయి.
 
గంటకు 130 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ రైలు సాధారణ రైలుబండి కాదు.. ఓ లగ్జరీ ఎక్స్‌ప్రెస్. మొత్తం 20 బోగీలు కలిగిన ఈ రైలులో ఎల్‌సిడ్ స్క్రీన్లు, ఫ్రీ వైఫై, టీ, కాఫీ వెండింగ్ మెషీన్లు అందుబాటులో ఉంటాయి. అలాగే, మ్యాగజైన్లు, ఆటోమేటిక్ డోర్లు, స్నాక్ టేబుల్స్‌తో పాటు.. పాకశాస్త్రంలో ఆరితేరిన వంటవాళ్ళతో తయారు చేసిన ఆహారం ఇందులో లభిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా.. భారతీయ రైల్వే వ్యవస్థలోనే తొలిసారి ప్రతి కోచ్‌కు ఆటోమేటిక్ డోరింగ్ వ్యవస్థ, సెక్యూర్డ్ గ్యాంగ్‌వేస్‌ వంటి సౌకర్యాలను కల్పించడం ఈ రైలు ప్రత్యేకత.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

తర్వాతి కథనం
Show comments