Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ డిజిటల్ రారాజు ఇండియానే.. జియో దెబ్బకు వెనుకబడిన అమెరికా, అడ్రస్ లేని చైనా..

ఇప్పుడు దేశంలో జియో చందాదారులు వినియోగిస్తున్న మొబైల్ డేటా ఎంతో తెలుసా? అమెరికాలో అన్ని మొబైల్ నెట్‌వర్క్‌‌లపై వినియోగించే డేటా కలిపితే ఎంతో అంత. చైనా కంటే 50 శాతం ఎక్కువ.

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (10:00 IST)
ప్రపంచంలో ఇతర దేశాల కంటే భారత్ వేగంగా డిజిటైజేషన్‌తో మమేకమవుతోందని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) పేర్కొంది. రోజూ 110 కోట్ల జీబీ డేటా ట్రాఫిక్, 220 కోట్ల వాయిస్, వీడియో నిమిషాలతో ప్రపంచంలోనే జియో అతి పెద్ద నెట్‌వర్క్‌గా అవతరించింది, మొబైల్ డేటా వినియోగంలో భారత్‌ను ఇతర దేశాల కంటే ముందంజలో నిలిపింద’’ని పేర్కొంది. జియోకు మార్చి 31 నాటికి 10 కోట్ల 80 లక్షల మంది చందాదారులు ఉన్నారని, ఈ సంఖ్య మరింత పెరుగుతోందని వెల్లడించింది. 
 
రిలయన్స్ జియో సంచలనం దేశాన్ని ఊపేసింది. మొబైల్ డేటా వినియోగాన్ని భారీగా పెంచేసింది. ఇప్పుడు దేశంలో జియో చందాదారులు వినియోగిస్తున్న మొబైల్ డేటా ఎంతో తెలుసా? అమెరికాలో అన్ని మొబైల్ నెట్‌వర్క్‌‌లపై వినియోగించే డేటా కలిపితే ఎంతో అంత. చైనా కంటే 50 శాతం ఎక్కువ. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments