Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లి ధరలకు రెక్కలు.. ఎగుమతులపై కేంద్రం నిషేధం.. కారణం?

Webdunia
శుక్రవారం, 8 డిశెంబరు 2023 (13:49 IST)
దేశీయ మార్కెట్‌లో ఉల్లి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న ఉల్లి ధరలు ఇప్పుడు పలు రాష్ట్రాల్లో హాఫ్ సెంచరీ (రూ.50) దాటాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని భావించిన కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ఉల్లి ధరల పెరుగుదలను అదుపులో ఉంచేందుకు 2024 మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఈ మేరకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రజలకు తక్కువ ధరకే ఉల్లిని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
 
ఈ నిషేధం డిసెంబర్ 8 నుండి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఎగుమతికి సిద్ధంగా ఉన్న ఉల్లిని ఎగుమతి చేయవచ్చని, కొత్త ఎగుమతి చేయలేమని డీజీఎఫ్‌టీ ప్రకటించింది.ఇతర దేశాల అభ్యర్థనలను భారత ప్రభుత్వం అనుమతిస్తే.. ఆయా దేశాలకే ఉల్లి ఎగుమతి చేసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments