Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీడీపీ చాలా వేగంగా పుంజుకున్నా లాభం లేదు.. ఇండియా వృద్ధి రేటు 10.1 శాతమే

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (13:04 IST)
గతేడాది మహమ్మారి కారణంగా భారీగా పతనమైన భారత జీడీపీ చాలా వేగంగా పుంజుకున్నా.. ఇంకా పూర్తిగా బయటపడలేదని వరల్డ్ బ్యాంక్ సౌత్ ఏషియా ఎకనమిక్ ఫోకస్ సౌత్ ఏషియా వ్యాక్సినేట్స్ రిపోర్ట్  వెల్లడించింది. మొత్తం దక్షిణాసియా ప్రాంతంలో 2021లో వృద్ధి రేటు 7.2 శాతంగా, 2022లో 4.4 శాతంగా ఉంటుందనీ ఈ రిపోర్ట్ అంచనా వేసింది. 
 
అలాగే వచ్చే ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న ఆర్థిక సంవత్సరంలో ఇండియా వృద్ధి రేటు 10.1 శాతంగా ఉండనుందని వరల్డ్ బ్యాంక్ సౌత్ ఏషియా ఎకనమిక్ ఫోకస్ సౌత్ ఏషియా వ్యాక్సినేట్స్ రిపోర్ట్ వెల్లడించింది.
 
అయితే ప్రస్తుతం కరోనా విషయంలో నెలకొన్న అనిశ్చితి, విధాన నిర్ణయాల కారణంగా వాస్తవిక జీడీపీ వృద్ధి రేటు 7.5 శాతం నుంచి 12.5 శాతం మధ్య ఉండే అవకాశం ఉందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. 
 
ఇప్పుడున్న అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో అంచనాల్లో ఈ భారీ వ్యత్యాసం సహజమేనని వరల్డ్ బ్యాంక్ సౌత్ ఏషియా ప్రాంత చీఫ్ ఎకనమిస్ట్ హన్స్ టిమ్మర్ అన్నారు. సాధారణ పరిస్థితుల్లో వేసే అంచనాలను ప్రస్తుత పరిస్థితుల్లో ఉపయోగించలేమని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments