Webdunia - Bharat's app for daily news and videos

Install App

పన్ను చెల్లింపుదారులకు శుభవార్త....?

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (10:08 IST)
ఆదాయపన్ను చెల్లింపునకు గడువు తేదీని మరోమారు పొడగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం (సెంట్రల్ డైరెక్ట్ ట్యాక్సెస్ బోర్డు (సీబీడీటీ) నిర్ణయం తీసుకోనుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
సాధారణంమగా ఆదాయన్న పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30. అయితే ఈ సమయాన్ని పొడగించాలని పన్ను చెల్లింపు దారులు కోరుతున్నారు. 
 
దీనికి ప్రధాన కారణంగా www.incometax.gov.in పోర్టల్‌లో టెక్నీకల్ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దీంతో ఆర్థిక శాఖ సానుకూలంగా స్పందించింది. 
 
ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ఈ ఫైలింగ్ పోర్టల్‌ను జూన్ 7న మొదలు పెట్టింది. ఐతే దీని ద్వారా సులువుగా, వేగంగా పన్ను చెల్లింపు చేయొచ్చని పేర్కొంది. అయితే ఈ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ట్యాక్స్ ఫైల్ చెయ్యడానికి సమయం ఎక్కువ పట్టడంతో పాటు మరి కొన్ని సమస్యలు కూడా వస్తున్నాయి.
 
గత రెండు నెలలుగా ఈ పోర్టల్ పని చేస్తోందని కానీ అప్పటి నుంచే సమస్యలు మొదలవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యపై పోర్టల్‌ను అభివృద్ధి చేసిన ఇన్ఫోసిస్ కంపెనీ ఎండి, సీఈవోతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడడడం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments