Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 30లోగా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే..?

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2023 (19:03 IST)
పాన్-ఆధార్ అనుసంధానానికి జూన్ 30 చివరి తేదీ అని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది. ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం, మినహాయింపు కేటగిరీ కిందకు రాని పాన్ హోల్డర్లందరూ తమ పాన్ నంబర్‌ను 30.06.2023న లేదా అంతకు ముందు ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. 
 
నిర్దిష్ట తేదీలోగా తమ ఆధార్- పాన్‌లను లింక్ చేయకుంటే పన్ను చెల్లింపుదారులు ఎదుర్కోవాల్సిన శిక్షా చర్యలను కూడా దానితోపాటు ఉన్న నోటిఫికేషన్‌లో ఆదాయ పన్ను శాఖ వివరించింది. 
 
జూన్ 30లోగా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే, పాన్ డీయాక్టివేట్ చేయబడుతుంది. అందువల్ల పన్ను మినహాయింపు (TDS), పన్ను వసూలు (TCS) రెండూ తీసివేయబడతాయి.
 
పెండింగ్‌లో ఉన్న రీఫండ్‌లు, వాపసులపై వడ్డీ కూడా మంజూరు చేయబడదు. దీంతో పాటు పాన్‌ నంబర్‌ను ఆధార్‌తో లింక్‌ చేస్తే జరిమానాను పెంచనున్నట్లు తెలిసింది. 
 
ఆధార్‌తో లింక్ చేయకుండా పాన్‌ను ఉపయోగించినందుకు రూ.10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కాబట్టి, ప్రజలు ఆలస్యం చేయకుండా వెంటనే పాన్‌తో ఆధార్‌ను లింక్ చేయాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments