Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందుబాబులకు షాకింగ్ వార్త... 15 రోజుల పాటు షాపులుండవు..

Webdunia
గురువారం, 5 మే 2022 (21:53 IST)
మందుబాబులకు షాకింగ్ వార్త. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు సమ్మె చేయాలని నిర్ణయించారు మద్యం వ్యాపారులు.

ఇందులో భాగంగా మే ఆరో తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ సమ్మె కొనసాగుతుంది. ఈ మేరకు డివిజన్ స్థాయిలో మద్యం కొనుగోళ్లను నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయంపై ఈ సమ్మె జరుగుతుంది. 
 
ఇందులో భాగంగా లిక్కర్ డీలర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. మే 19 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా నిరంతర పోరాటాలు సాగిస్తామని లిక్కర్ డీలర్లు అంటున్నారు.

కేఎస్‌పీసీఎల్ ఎండీ తుగ్లక్ దర్బార్ నడుపుతున్నారని, ముఖ్యమంత్రిని , ఎక్సైజ్ శాఖా మంత్రి కలవనివ్వట్లేదని మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments