Webdunia - Bharat's app for daily news and videos

Install App

పింక్, తెలుపు రంగు కలయికగా రూ.2 వేల నోట్లు.. ఆన్‌లైన్‌లో హల్‌చల్

భారత రిజర్వు బ్యాంకు త్వరలో రూ.2 వేల విలువ చేసే నోట్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. మార్కెట్‌లో అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లకు మంచి డిమాండ్ ఉంది. దీంతో రూ.2 వేల విలువ చేసే

Webdunia
సోమవారం, 7 నవంబరు 2016 (14:24 IST)
భారత రిజర్వు బ్యాంకు త్వరలో రూ.2 వేల విలువ చేసే నోట్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. మార్కెట్‌లో అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లకు మంచి డిమాండ్ ఉంది. దీంతో రూ.2 వేల విలువ చేసే నోట్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ కరెన్సీ నోట్ల ముద్రణ మాత్రం మైసూర్‌లోని కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్‌లో జరుగుతోంది. 
 
అయితే ఈ కొత్త నోట్ల విషయమై అటు ప్రభుత్వం గానీ, ఇటు రిజర్వ్ బ్యాంక్ గానీ అధికారికంగా ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇంతకూ ఈ కరెన్సీ నోట్లు ఎలా ఉండబోతున్నాయి? ఈ నోట్లు ఇవేనంటూ తాజాగా ఆన్‌లైన్‌లో పింక్, తెలుపు రంగు కలయికగా రూ.2 వేల నోట్లు ప్రత్యక్షమయ్యాయి. ఈ లీక్‌డ్ ఫోటోలు అసలైనవా? కావా? అనేది మాత్రం ఇప్పటికైతే ధ్రువీకరణ కాలేదు. కానీ ట్విట్టరాటీలు ఈ ఫోటోలను విపరీతంగా షేర్ చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments