Webdunia - Bharat's app for daily news and videos

Install App

పింక్, తెలుపు రంగు కలయికగా రూ.2 వేల నోట్లు.. ఆన్‌లైన్‌లో హల్‌చల్

భారత రిజర్వు బ్యాంకు త్వరలో రూ.2 వేల విలువ చేసే నోట్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. మార్కెట్‌లో అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లకు మంచి డిమాండ్ ఉంది. దీంతో రూ.2 వేల విలువ చేసే

Webdunia
సోమవారం, 7 నవంబరు 2016 (14:24 IST)
భారత రిజర్వు బ్యాంకు త్వరలో రూ.2 వేల విలువ చేసే నోట్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. మార్కెట్‌లో అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లకు మంచి డిమాండ్ ఉంది. దీంతో రూ.2 వేల విలువ చేసే నోట్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ కరెన్సీ నోట్ల ముద్రణ మాత్రం మైసూర్‌లోని కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్‌లో జరుగుతోంది. 
 
అయితే ఈ కొత్త నోట్ల విషయమై అటు ప్రభుత్వం గానీ, ఇటు రిజర్వ్ బ్యాంక్ గానీ అధికారికంగా ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇంతకూ ఈ కరెన్సీ నోట్లు ఎలా ఉండబోతున్నాయి? ఈ నోట్లు ఇవేనంటూ తాజాగా ఆన్‌లైన్‌లో పింక్, తెలుపు రంగు కలయికగా రూ.2 వేల నోట్లు ప్రత్యక్షమయ్యాయి. ఈ లీక్‌డ్ ఫోటోలు అసలైనవా? కావా? అనేది మాత్రం ఇప్పటికైతే ధ్రువీకరణ కాలేదు. కానీ ట్విట్టరాటీలు ఈ ఫోటోలను విపరీతంగా షేర్ చేస్తున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments