Webdunia - Bharat's app for daily news and videos

Install App

పింక్, తెలుపు రంగు కలయికగా రూ.2 వేల నోట్లు.. ఆన్‌లైన్‌లో హల్‌చల్

భారత రిజర్వు బ్యాంకు త్వరలో రూ.2 వేల విలువ చేసే నోట్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. మార్కెట్‌లో అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లకు మంచి డిమాండ్ ఉంది. దీంతో రూ.2 వేల విలువ చేసే

Webdunia
సోమవారం, 7 నవంబరు 2016 (14:24 IST)
భారత రిజర్వు బ్యాంకు త్వరలో రూ.2 వేల విలువ చేసే నోట్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. మార్కెట్‌లో అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లకు మంచి డిమాండ్ ఉంది. దీంతో రూ.2 వేల విలువ చేసే నోట్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ కరెన్సీ నోట్ల ముద్రణ మాత్రం మైసూర్‌లోని కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్‌లో జరుగుతోంది. 
 
అయితే ఈ కొత్త నోట్ల విషయమై అటు ప్రభుత్వం గానీ, ఇటు రిజర్వ్ బ్యాంక్ గానీ అధికారికంగా ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇంతకూ ఈ కరెన్సీ నోట్లు ఎలా ఉండబోతున్నాయి? ఈ నోట్లు ఇవేనంటూ తాజాగా ఆన్‌లైన్‌లో పింక్, తెలుపు రంగు కలయికగా రూ.2 వేల నోట్లు ప్రత్యక్షమయ్యాయి. ఈ లీక్‌డ్ ఫోటోలు అసలైనవా? కావా? అనేది మాత్రం ఇప్పటికైతే ధ్రువీకరణ కాలేదు. కానీ ట్విట్టరాటీలు ఈ ఫోటోలను విపరీతంగా షేర్ చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments