Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెపో రేటును పెంచిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2022 (13:03 IST)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి రెపో రేటును పెంచింది. రెపో రేటును 0.35 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తి కాంత దాస్ తెలిపారు. దీంతో రుణాలపై వడ్డీ భారంపెరగనుంది. 
 
జీడీపీ వృద్ధిరేటు అంచనాలు 6.8 శాతానికి తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక వ్యవస్థ అక్టోబర్ నెలలోనూ బలపడినట్లు శక్తికాంత దాస్ చెప్పారు. 
 
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థ అక్టోబర్ లోనూ బలపడినట్లు శక్తికాంతదాస్ వెల్లడించారు. ట్రాక్టర్లు, ద్విచక్ర వాహన విక్రయలు పెరగడం గ్రామీణ డిమాండ్ కోలుకుంటున్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments