Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిలియన్ మార్కు దాటిన జీఎస్టీ వసూళ్లు

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (14:33 IST)
పండగ సీజన్‌ పుణ్యమాని జీఎస్టీ వసూళ్లు రెట్టింపయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటాయి. పండుగ సీజన్ కావడంతో కొనుగోళ్లు ఒక్కసారిగా పెరగడంతో పన్ను వసూళ్లు కూడా పెరిగాయి. దీంతో జీఎస్టీ వసూళ్లు ట్రిలియన్ మార్క్‌ను అధిగమించాయి. 
 
గత నెల కంటే అక్టోబరు నెలలో 6.64 శాతం వసూళ్లు పెరిగి రూ.లక్షా 700 కోట్లకు చేరాయి. సీజీఎస్‌టీ రూ.16 వేల 464 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్‌టీ రూ.22 వేల 826 కోట్లుగా నమోదైంది. 
 
ఇక, ఐజీఎస్టీ వసూళ్లు రూ.53 వేల 419 కోట్లు. ఇందులో ఎగుమతుల ద్వారా రూ.26 వేల 908 కోట్లు, సెస్‌ రూపంలో రూ.8,000 కోట్లు వసూలయ్యాయి. ఈ ఏడాదిలో జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటడం ఇది రెండోసారి. ఏప్రిల్‌లో కూడా లక్ష కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments