Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిలియన్ మార్కు దాటిన జీఎస్టీ వసూళ్లు

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (14:33 IST)
పండగ సీజన్‌ పుణ్యమాని జీఎస్టీ వసూళ్లు రెట్టింపయ్యాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటాయి. పండుగ సీజన్ కావడంతో కొనుగోళ్లు ఒక్కసారిగా పెరగడంతో పన్ను వసూళ్లు కూడా పెరిగాయి. దీంతో జీఎస్టీ వసూళ్లు ట్రిలియన్ మార్క్‌ను అధిగమించాయి. 
 
గత నెల కంటే అక్టోబరు నెలలో 6.64 శాతం వసూళ్లు పెరిగి రూ.లక్షా 700 కోట్లకు చేరాయి. సీజీఎస్‌టీ రూ.16 వేల 464 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్‌టీ రూ.22 వేల 826 కోట్లుగా నమోదైంది. 
 
ఇక, ఐజీఎస్టీ వసూళ్లు రూ.53 వేల 419 కోట్లు. ఇందులో ఎగుమతుల ద్వారా రూ.26 వేల 908 కోట్లు, సెస్‌ రూపంలో రూ.8,000 కోట్లు వసూలయ్యాయి. ఈ ఏడాదిలో జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటడం ఇది రెండోసారి. ఏప్రిల్‌లో కూడా లక్ష కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments