Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్టీ బిల్లుకు ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతి ప్రణబ్

జీఎస్టీ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. దీంతో జీఎస్టీ బిల్లుపై మరో ముందడుగు పడినట్టయింది. గత ఆగస్టులో పార్లమెంట్‌ ఆమోదం పొందిన జీఎస్టీ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జి ఆమోదముద్

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2016 (11:20 IST)
జీఎస్టీ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. దీంతో జీఎస్టీ బిల్లుపై మరో ముందడుగు పడినట్టయింది. గత ఆగస్టులో పార్లమెంట్‌ ఆమోదం పొందిన జీఎస్టీ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదముద్ర కూడా పడింది. 
 
ఆగస్టు ఎనిమిదిన రాజ్యసభలో ఈ బిల్లును నెగ్గించుకున్న ప్రభుత్వం దానిని రాష్ట్రాల అసెంబ్లీలకు పంపింది. 17 రాష్ట్రాల ఆమోదం పొందిన తర్వాత జీఎస్టీ బిల్లును రాష్ట్రపతి కార్యాలయానికి ప్రభుత్వం చేర్చింది. 
 
దీనిపై రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముక్ అధియా మాట్లాడుతూ... బిల్లుకు సంబంధించి రాష్ట్రాల ఆమోదం పొందే ప్రక్రియ 30 రోజులో పూర్తి చేయాల్సి ఉండగా దానిని 23 రోజులలో పూర్తి చేయగలిగామన్నారు. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదం కూడా పొదడంతో దానిని జీఎస్టీ కౌన్సిల్‌కు పంపనున్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments