Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫైనాన్స్ బిల్లు-2017కు త్వరలో సవరణలు.. ఆ పరిమితి దాటితే వాయింపుడేనట...

దేశంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకోనుంది.

Webdunia
మంగళవారం, 21 మార్చి 2017 (18:27 IST)
దేశంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇందులోభాగంగా, ఫైనాన్స్ బిల్లు 2017కు సవరణలు చేయనుంది. ఈ సవరణల ద్వారా రూ.2 లక్షలకు మించి నగదు లావాదేవీలు జరిపితే భారీగా అపరాధ రుసుం వసూలు చేయాలని భావిస్తోంది. అంటే నగదు లావాదేవీలను కేవలం రూ.2 లక్షలకే పరిమితం చేయనుందన్నమాట. 
 
వాస్తవానికి నగదు లావాదేవీలను రూ.3 లక్షలకు పరిమితం చేస్తున్నట్లు బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. మార్చి 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రాగా.. ఇప్పుడు దాన్ని రూ.2 లక్షలకు పరిమితం చేసేందుకు సమాయత్తం కానుండటం గమనార్హం. ప్రస్తుతం ఈ బిల్లు విషయమై లోక్‌సభలో చర్చ జరుగుతోంది. ఒకవేళ ఈ నిబంధనను ఉల్లంఘిస్తే.. లావాదేవీకి సమానంగా జరిమానా విధించనున్నట్లు రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అదియా ట్వీట్ చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments