Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.25వేల జీతం ఉన్న ఉద్యోగులకే పీఎఫ్... ఈపీఎఫ్ఓ కొత్త ప్రతిపాదన..

ప్రావిడెంట్ ఫండ్‌లోనూ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఉద్యోగ విరమణ తర్వాత ఇచ్చే ప్రావిడెంట్ ఫంఢ్‌లో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టే దిశగా కేంద్రం యోచిస్తోంది. గతంలో సెప్టెంబ

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (17:39 IST)
ప్రావిడెంట్ ఫండ్‌లోనూ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఉద్యోగ విరమణ తర్వాత ఇచ్చే ప్రావిడెంట్ ఫంఢ్‌లో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టే దిశగా కేంద్రం యోచిస్తోంది. గతంలో సెప్టెంబర్ 1, 2014 వరకు పీఎఫ్ వేతన పరిమితి  రూ.6,500గా ఉన్నది. ఆ నిబంధనలను సవరించి దాన్ని రూ.15వేలకు పొడిగించారు.
 
కానీ కొత్త నిబంధనల మేరకు కనీసం రూ.25వేల జీతం ఉన్న ఉద్యోగులకే పీఎఫ్ వర్తింపజేయాలని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) యోచిస్తోంది. దీనిపై వచ్చేనెల జరిగే సమావేశంలో సరైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

ధరల పెరుగుదలతో పాటు వేతన సమీక్షలో భాగంగా ఈపీఎఫ్ఓ ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. తద్వారా పీఎఫ్ వర్తించాలంటే.. ఇప్పటివరకు రూ.15వేలుగా ఉన్న కనీస వేతన పరిమితి ఇకపై రూ.25వేలకు పెరుగుతుంది. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments