Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసిడి ధరల పెరుగుదలకు కాస్త బ్రేక్

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (12:10 IST)
కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతున్న పసిడి ధరల పెరుగుదలకు కాస్త బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం రేట్లు స్థిరంగా ఉన్నాయి. వెండి మాత్రం స్వల్పంగా తగ్గింది. నగల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ మార్కెట్లో రూ. 44,550గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.100 పెరిగింది. ఒక్క గ్రాము ధర రూ.4,455గా ఉంది
 
పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగా ఉంది. హైదారబాద్‌లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.48,490గా ఉంది. నిన్నటితో పోల్చితే ధరలో మార్పులేదు. ఒక్క గ్రాము ప్యూర్ గోల్డ్ రూ.4,860 దొరుకుతోంది. 
 
హైదరాబాద్‌తో పాటు ఏపీలోని విశాఖపట్టణం, విజయవాడలో 22 క్యారెట్లు, 24 క్యారెట్ ధరలు ఒకేలా ఉన్నాయి. చెన్నైలో రూ.44,840, ముంబైలో 46,470, న్యూఢిల్లీలో 46,700, కోల్‌కతాలో 46,900, బెంగళూరులో 44,550, కేరళలో 44,500గా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments