Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసిడి ధరల పెరుగుదలకు కాస్త బ్రేక్

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (12:10 IST)
కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతున్న పసిడి ధరల పెరుగుదలకు కాస్త బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం రేట్లు స్థిరంగా ఉన్నాయి. వెండి మాత్రం స్వల్పంగా తగ్గింది. నగల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ మార్కెట్లో రూ. 44,550గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.100 పెరిగింది. ఒక్క గ్రాము ధర రూ.4,455గా ఉంది
 
పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగా ఉంది. హైదారబాద్‌లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.48,490గా ఉంది. నిన్నటితో పోల్చితే ధరలో మార్పులేదు. ఒక్క గ్రాము ప్యూర్ గోల్డ్ రూ.4,860 దొరుకుతోంది. 
 
హైదరాబాద్‌తో పాటు ఏపీలోని విశాఖపట్టణం, విజయవాడలో 22 క్యారెట్లు, 24 క్యారెట్ ధరలు ఒకేలా ఉన్నాయి. చెన్నైలో రూ.44,840, ముంబైలో 46,470, న్యూఢిల్లీలో 46,700, కోల్‌కతాలో 46,900, బెంగళూరులో 44,550, కేరళలో 44,500గా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments