Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ బంగారం ధర సిగతరగ... ఇలా పెరిగిపోయిందేంటి?

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (17:57 IST)
బంగారం ధర అమాంతం పెరిగింది. డిమాండ్‌ లేమితో ఈమధ్య కాలంలో కాస్త తగ్గిన పసిడి ధర... ఇప్పుడు మళ్లీ పురోగమనం చెందుతోంది. దేశీయ మార్కెట్‌లో సోమవారం పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.425 పెరిగింది. దీనితో పుత్తడి ధర మళ్లీ రూ. 33 వేల మార్క్‌ను దాటింది. అంతర్జాతీయ ట్రెండ్ సానుకూలముగా ఉండటం సహా జ్యువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు కారణం.
 
సోమవారం బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం రూ. 33,215 పలికింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,060కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,530కు చేరుకుంది. మరోవైపు వెండి కూడా నేడు బంగారం బాట పట్టింది. పారిశ్రామిక వర్గాల నుండి డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో కేజీ వెండి ధర రూ. 170 పెరిగి రూ. 38,670కి చేరింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments