Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.66,778లతో చారిత్రాత్మక గరిష్ఠ స్థాయికి బంగారం ధరలు

సెల్వి
గురువారం, 21 మార్చి 2024 (12:12 IST)
బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. బంగారం ధరలు 10 గ్రాముల చరిత్రాత్మక గరిష్ట స్థాయి రూ.66,778కి చేరుకున్నాయి. ఈ ధరలు మునుపటి రోజు ముగింపుతో పోలిస్తే రూ. 1,028 పెరిగాయి. ఇది దాదాపు 1.5 శాతం పెరిగింది.
 
అంతర్జాతీయ మార్కెట్‌లో, ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం ధరలు తొలిసారిగా ఔన్స్‌కు 2,200 డాలర్లకు చేరుకున్నాయి. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ప్రమాదాలు, చైనా నేతృత్వంలోని సెంట్రల్ బ్యాంకుల కొనుగోలు కూడా బంగారం ధరలకు ఆజ్యం పోశాయి. 
 
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ వివాదం కూడా బంగారం ధరల పెంపుకు కారణం అయ్యింది. వివాహ సీజన్‌లో దేశీయ మార్కెట్‌లో బంగారానికి డిమాండ్ స్థిరంగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments