Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసిడి ధరలు పడిపోయాయి..

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (11:19 IST)
దేశీయ మార్కెట్లో విలువైన లోహం పసిడి ధరలు మరింతగా తగ్గాయి. దేశీయ విఫణి మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్- ఎంసిఎక్స్‌లో ఎల్లోమెటల్ గత కొద్దిరోజులుగా లాభాల్లో పరుగులు తీస్తుండగా తాజాగా 10 గ్రాముల గోల్డ్ ధర 0.68 శాతం మేర తగ్గి 45వేల 420 రూపాయల వద్దకు చేరింది. మరో విలువైన లోహం వెండి ఫ్యూచర్స్ కిలోకు 1.13 శాతం తగ్గి 66వేల 600 రూపాయల వద్దకు చేరింది. 
 
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్, విశాఖల్లో 22 క్యారెట్ల ధర 42వేల 100గా నమోదు కాగా 24 క్యారెట్ల ధర 45వేల 930 రూపాయలుగా నమోదవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడటంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోవడంతో దేశీయ మార్కెట్లో విలువైన లోహాల ధరలు దిగివస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments