Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసిడి ధరలు పడిపోయాయి..

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (11:19 IST)
దేశీయ మార్కెట్లో విలువైన లోహం పసిడి ధరలు మరింతగా తగ్గాయి. దేశీయ విఫణి మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్- ఎంసిఎక్స్‌లో ఎల్లోమెటల్ గత కొద్దిరోజులుగా లాభాల్లో పరుగులు తీస్తుండగా తాజాగా 10 గ్రాముల గోల్డ్ ధర 0.68 శాతం మేర తగ్గి 45వేల 420 రూపాయల వద్దకు చేరింది. మరో విలువైన లోహం వెండి ఫ్యూచర్స్ కిలోకు 1.13 శాతం తగ్గి 66వేల 600 రూపాయల వద్దకు చేరింది. 
 
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్, విశాఖల్లో 22 క్యారెట్ల ధర 42వేల 100గా నమోదు కాగా 24 క్యారెట్ల ధర 45వేల 930 రూపాయలుగా నమోదవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడటంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోవడంతో దేశీయ మార్కెట్లో విలువైన లోహాల ధరలు దిగివస్తున్నాయి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments