Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసిడి ధరలు పడిపోయాయి..

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (11:19 IST)
దేశీయ మార్కెట్లో విలువైన లోహం పసిడి ధరలు మరింతగా తగ్గాయి. దేశీయ విఫణి మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్- ఎంసిఎక్స్‌లో ఎల్లోమెటల్ గత కొద్దిరోజులుగా లాభాల్లో పరుగులు తీస్తుండగా తాజాగా 10 గ్రాముల గోల్డ్ ధర 0.68 శాతం మేర తగ్గి 45వేల 420 రూపాయల వద్దకు చేరింది. మరో విలువైన లోహం వెండి ఫ్యూచర్స్ కిలోకు 1.13 శాతం తగ్గి 66వేల 600 రూపాయల వద్దకు చేరింది. 
 
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్, విశాఖల్లో 22 క్యారెట్ల ధర 42వేల 100గా నమోదు కాగా 24 క్యారెట్ల ధర 45వేల 930 రూపాయలుగా నమోదవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడటంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోవడంతో దేశీయ మార్కెట్లో విలువైన లోహాల ధరలు దిగివస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments