Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారం ధర తగ్గింది.. వెండి ధర పెరిగింది

Webdunia
శుక్రవారం, 29 మే 2015 (19:03 IST)
స్వదేశీ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. అదేసమయంలో వెండి ధర పెరిగింది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి బంగారం ధర రూ.50 తగ్గింది. దాంతో పసిడి ధర మూడు వారాల కనిష్టానికి చేరింది. ఈ క్రమంలో 10 గ్రాముల బంగారం ధర రూ.27,225గా నమోదైంది. 
 
డిమాండ్ తగ్గడం, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధర తగ్గిందని మార్కెట్ నిపుణులు తెలిపారు. మరోవైపు వెండి ధర మాత్రం ఈరోజు రూ.210 పెరిగింది. దాంతో కిలో వెండి రూ.38,750 పలుకుతోంది. నాణేల తయారీ దారులు కొనుగోళ్లు చేపట్టడంతో వెండి ధరలు పెరిగాయని బులియన్ వర్గాలు చెప్పాయి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments