Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారం ధరల దూకుడు బ్రేక్

Webdunia
సోమవారం, 19 జులై 2021 (10:56 IST)
దేశంలో బంగారం ధరల దూకుడు తాత్కాలిక బ్రేక్ పడింది. కరోనా కష్టకాలంలోనూ బంగారం ధరలు గత కొన్ని రోజులుగా పరుగులు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తగ్గుముఖం పట్టాయి. 
 
తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్ ధరల ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.260 త‌గ్గి 44,990కి చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.370 త‌గ్గి రూ.49,000కి చేరింది.
 
ఇక బంగారం ధ‌ర‌ల‌తో పాటు వెండి ధ‌ర‌లు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ధ‌ర రూ.1100 మేర తగ్గి రూ.73,200కి చేరింది. కరోనా కష్టకాలంలోనూ బంగారం ప్రియులు పసిడిని కొనుగోలు చేసేందుకు అమితాసక్తి చూపించడంతో ఈ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments