Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగుతున్న వెండిధరలు.. మహిళలకు షాక్

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (10:50 IST)
దేశంలో బంగారం, వెండి ఆభరణాల పట్ల మక్కువ ఎక్కవ ముఖ్యంగా, మహిళలు బంగారం ఆభరణాల కొనుగోలుకు విపరీతంగా ఇష్టపడుతారు. ఈ కారణంగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తుంటాయి. అయితే, గత కొంతకాలంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మరోమారు పెరిగాయి. అలాగే, వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. దేశీయంగా వెండి ధర రూ.100 పెరిగిరూ.61300గా చేరుకుంది. అలాగే, బంగారం ధరల్లో కూడా మార్పు చోటు చేసుకుంది. ప్రస్తుదం బంగారం ధరల్లో మార్పు ఎలా ఉందో ఓసారి పరిశీలిద్దాం. 
 
దేశ రాజధాని ఢిల్లీలో రూ.61,300గా ఉంటే, ముంబైలో కిలో వెండి ధర రూ.61300గా వుంది. తమిళనాడు రాజధాని చెన్నైలో రూ.65400గా ఉంటే, కోల్‌కతాలో రూ.61300గా వుంది. ఇకపోతే బెంగుళూరులో ఈధర రూ.65400గా వుంటే, కేరళలో రూ.64400గా వుంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ నగరంలో రూ.65400గాను, విజయవాడలో రూ.65400గాను, విశాఖలో రూ.65400గాను ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments