Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరిగిన బంగారం ధరలు - రూ.100 చొప్పున పెరిగిన వెండి

సెల్వి
శనివారం, 9 నవంబరు 2024 (10:23 IST)
దీపావళి తర్వాత పెరుగుతూ తగ్గుతూ వచ్చిన గోల్డ్ ధర.. తాజాగా నవంబర్‌ 9న పెరిగింది. శనివారం ఉదయం 6 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధరలో నిన్నటికంటే రూ.10 పెరుగుదల కనపడింది. అలాగే, వెండి ధర కిలోకి రూ.100 చొప్పున పెరిగింది. 
 
ఆల్ ఇండియా బులియన్ అసోసియేషన్ ప్రకారం, వివాహాలు, పండుగల కోసం స్థానిక నగల వ్యాపారులు, రిటైలర్లు తాజా కొనుగోళ్ల కారణంగా ధరలు పెరిగాయి. 
 
శనివారం స్వల్పంగా పెరుగుదల నమోదైంది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,860 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,480 వద్ద ఉంది. ఇక వెండి విషయానికొస్తే.. కిలోకు రూ.94,800 ఉంది. నిన్న కిలో ధర రూ.93,800 వద్ద ముగిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments