Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో స్థిరంగా ఉన్న పసిడి - వెండి ధరలు...

Webdunia
ఆదివారం, 11 జులై 2021 (10:20 IST)
మన దేశంలో బంగారంతో పాటు.. వెండికి చాలా గిరాకీ ఉంది. ముఖ్యంగా బంగారు ఆభరణాలపై మహిళలకు అధిక వ్యామోహం ఉండటంతో వేలకు వేలు ఖర్చు చేసి ఖరీదైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. దీంతో బంగారం ధరలు గత కొంతకాలంగా పెరుగుతూ వస్తున్నాయి. 
 
ఈ క్రమంలో ఆదివారం ఈ ధరల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. హైదరాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో ధ‌ర‌లు ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.44,750వద్ద ఉంది.
 
అలాగే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.48,820 వ‌ద్ద ఉంది. అయితే వెండి ధరలు మాత్రం పెరిగాయి. కిలో వెండి ధ‌ర రూ.700 పెరిగి 74,100 వద్ద ఉంది. 
 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments