Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో స్థిరంగా ఉన్న పసిడి - వెండి ధరలు...

Webdunia
ఆదివారం, 11 జులై 2021 (10:20 IST)
మన దేశంలో బంగారంతో పాటు.. వెండికి చాలా గిరాకీ ఉంది. ముఖ్యంగా బంగారు ఆభరణాలపై మహిళలకు అధిక వ్యామోహం ఉండటంతో వేలకు వేలు ఖర్చు చేసి ఖరీదైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. దీంతో బంగారం ధరలు గత కొంతకాలంగా పెరుగుతూ వస్తున్నాయి. 
 
ఈ క్రమంలో ఆదివారం ఈ ధరల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. హైదరాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో ధ‌ర‌లు ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.44,750వద్ద ఉంది.
 
అలాగే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.48,820 వ‌ద్ద ఉంది. అయితే వెండి ధరలు మాత్రం పెరిగాయి. కిలో వెండి ధ‌ర రూ.700 పెరిగి 74,100 వద్ద ఉంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments