Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ ద్రవ్య నిధి చీఫ్ ఎకనమిస్ట్‌గా భారత మహిళ

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (13:46 IST)
అమెరికాలో నివశిస్తున్న భారత మహిళకు మరో అరుదైన గౌవరం దక్కింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో తొలి మహిళా చీఫ్ ఎకనమిస్ట్‌‌గా నియమితులయ్యారు. ఆమె పేరు గీతా గోపీనాథ్. తమిళనాడు వాసి. ప్రస్తుతం హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఈమె ఆర్థిక శాస్త్రం ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 
 
ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ ఆర్థికవేత్తల్లో గీతా గోపీనాథ్ ఒకరుగా గుర్తింపు పొందారు. ఈమెను ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్టుగా నియమించుకుంటామని గత యేడాది అక్టోబరు ఒకటో తేదీన మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టీన్ లగార్డే ప్రకటించారు. ఆ ప్రకారంగా గీతా గోపీనాథ్‌ను చీఫ్ ఎకనమిస్టుగా నియమించారు. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, ఇలాంటి ఉన్నత పదవి దక్కడం అరుదైన గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ప్రపంచీకరణ నుంచి వెనక్కి తగ్గడం, సుంకాల పెంపు వంటి అంశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను సవాళ్లుగా మారాయని, బహుళజాతి సంస్థలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆమె చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments