Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోనీ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా బాహుబలి ప్రభాస్

బాహుబలి సినిమాతో జాతీయ స్థాయి నటుడిగా ఎదిగిన ప్రభాస్‌ను మొబైల్ హ్యాండ్‌సెట్ల తయారీ సంస్థ జియోనీ ఇండియా తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. జియోని ప్రచారకర్తల్లో భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లీతో

Webdunia
మంగళవారం, 6 జూన్ 2017 (09:00 IST)
బాహుబలి సినిమాతో జాతీయ స్థాయి నటుడిగా ఎదిగిన ప్రభాస్‌ను మొబైల్ హ్యాండ్‌సెట్ల తయారీ సంస్థ జియోనీ ఇండియా తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. జియోని ప్రచారకర్తల్లో భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లీతో పాటు అలియాభట్, శ్రుతిహాసన్, దుల్కర్ సల్మాన్, దల్జిత దోసాంజ్ ఉన్నారు. తాజాగా ప్రభాస్ కూడా జియోనీ బ్రాండ్ అంబాసిడర్‌గా చేరాడు. 
 
ప్రభాస్‌ను తమ ప్రచారకర్తగా తీసుకోవడంతో శక్తివంతమైన బ్యాటరీ, మెరుగైన సెల్ఫీలకు మారుపేరుగా మంచి ఖ్యాతి గడించిన తమ సంస్థకు మరింత ప్రాబల్యం పొందగలుగుతుందని జియోనీ సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అర్వింద్‌ వోరా తెలిపారు. భారతలో కార్యకలాపాలు ప్రారంభించిన ఐదు సంవత్సరాల్లోనే జియోనీ 1.25 కోట్ల మంది కస్టమర్లను సాధించగలిగింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments