Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోనీ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా బాహుబలి ప్రభాస్

బాహుబలి సినిమాతో జాతీయ స్థాయి నటుడిగా ఎదిగిన ప్రభాస్‌ను మొబైల్ హ్యాండ్‌సెట్ల తయారీ సంస్థ జియోనీ ఇండియా తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. జియోని ప్రచారకర్తల్లో భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లీతో

Webdunia
మంగళవారం, 6 జూన్ 2017 (09:00 IST)
బాహుబలి సినిమాతో జాతీయ స్థాయి నటుడిగా ఎదిగిన ప్రభాస్‌ను మొబైల్ హ్యాండ్‌సెట్ల తయారీ సంస్థ జియోనీ ఇండియా తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. జియోని ప్రచారకర్తల్లో భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లీతో పాటు అలియాభట్, శ్రుతిహాసన్, దుల్కర్ సల్మాన్, దల్జిత దోసాంజ్ ఉన్నారు. తాజాగా ప్రభాస్ కూడా జియోనీ బ్రాండ్ అంబాసిడర్‌గా చేరాడు. 
 
ప్రభాస్‌ను తమ ప్రచారకర్తగా తీసుకోవడంతో శక్తివంతమైన బ్యాటరీ, మెరుగైన సెల్ఫీలకు మారుపేరుగా మంచి ఖ్యాతి గడించిన తమ సంస్థకు మరింత ప్రాబల్యం పొందగలుగుతుందని జియోనీ సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అర్వింద్‌ వోరా తెలిపారు. భారతలో కార్యకలాపాలు ప్రారంభించిన ఐదు సంవత్సరాల్లోనే జియోనీ 1.25 కోట్ల మంది కస్టమర్లను సాధించగలిగింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments