Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 28, 29 తేదీల్లో జీ-20 సదస్సు

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (18:33 IST)
ఈ నెల 28, 29 తేదీల్లో జీ-20 సదస్సు జరగనుంది. ఈ జీ-20 సమ్మిట్‌లో భారత ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ సదస్సు జపాన్‌లోని ఒసాకా నగరంలో జరగనుంది. ఈ సదస్సులో భారత్‌తో పాటు పలు ముఖ్యమైన దేశాల అధినేతలు పాల్గొంటారు. 
 
ఫ్రాన్స్, జపాన్, ఇండోనేషియా, అమెరికా, టర్కీలతో సహా పది దేశాలకు చెందిన దేశాధినేతలతో ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోదీ చర్చలు జరుపనున్నారు. కాగా జీ-20 సమ్మిట్‌కు జపాన్ ఆతిధ్యం ఇస్తుండడం ఇదే మొదటిసారి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments