Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు.. ఈ నెలలో ఏడోసారి ధరల పెంపు

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (13:01 IST)
పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రభుత్వ చమురు కంపెనీలు వరుసగా ఐదవరోజైన శనివారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. పెట్రోల్ ధర లీటరుకు 25 నుంచి 30 పైసలు వరకూ పెరిగింది.

అదేవిధంగా డీజిల్ లీటరుకు 35 పైసలు వరకూ పెరిగింది. దేశంలో పెట్రోల్ ధర అత్యధికంగా రాజస్థాన్‌లోని గంగానగర్‌లో ఉంది. ఇక్కడ పెట్రోల్ ధర రూ. 98.98 రూపాయలుగా ఉండగా, డీజిల్ ధర 90.82 రూపాయలుగా ఉంది. 
 
మహారాష్ట్రలోని పర్బణీలో పెట్రోల్ 97.05 రూపాయలు, డీజిల్ 86.44 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 88.44 రూపాయలుగా ఉండగా, డీజిల్ 78.74 రూపాయలుగా ఉంది.

ముంబైలో పెట్రోల్ ధర 94.93 రూపాయలు, డీజిల్ ధర 85.70 రూపాయలుగా ఉంది. ఫిబ్రవరిలో ఇప్పటివరకూ ఏడుసార్లు పెట్రోల్-డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో ఈ నెలలో ఏడోసారి ధరలు పెరిగినట్లైంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

దుబాయిలో వైభవ్ జ్యువెలర్స్ ప్రెజెంట్స్ Keinfra Properties గామా అవార్డ్స్

నేచురల్ స్టార్ నాని చిత్రం ది ప్యారడైజ్ కోసం హాలీవుడ్ కొలాబరేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments