పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు.. ఈ నెలలో ఏడోసారి ధరల పెంపు

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (13:01 IST)
పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రభుత్వ చమురు కంపెనీలు వరుసగా ఐదవరోజైన శనివారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. పెట్రోల్ ధర లీటరుకు 25 నుంచి 30 పైసలు వరకూ పెరిగింది.

అదేవిధంగా డీజిల్ లీటరుకు 35 పైసలు వరకూ పెరిగింది. దేశంలో పెట్రోల్ ధర అత్యధికంగా రాజస్థాన్‌లోని గంగానగర్‌లో ఉంది. ఇక్కడ పెట్రోల్ ధర రూ. 98.98 రూపాయలుగా ఉండగా, డీజిల్ ధర 90.82 రూపాయలుగా ఉంది. 
 
మహారాష్ట్రలోని పర్బణీలో పెట్రోల్ 97.05 రూపాయలు, డీజిల్ 86.44 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 88.44 రూపాయలుగా ఉండగా, డీజిల్ 78.74 రూపాయలుగా ఉంది.

ముంబైలో పెట్రోల్ ధర 94.93 రూపాయలు, డీజిల్ ధర 85.70 రూపాయలుగా ఉంది. ఫిబ్రవరిలో ఇప్పటివరకూ ఏడుసార్లు పెట్రోల్-డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో ఈ నెలలో ఏడోసారి ధరలు పెరిగినట్లైంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments