Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు.. ఈ నెలలో ఏడోసారి ధరల పెంపు

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (13:01 IST)
పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రభుత్వ చమురు కంపెనీలు వరుసగా ఐదవరోజైన శనివారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. పెట్రోల్ ధర లీటరుకు 25 నుంచి 30 పైసలు వరకూ పెరిగింది.

అదేవిధంగా డీజిల్ లీటరుకు 35 పైసలు వరకూ పెరిగింది. దేశంలో పెట్రోల్ ధర అత్యధికంగా రాజస్థాన్‌లోని గంగానగర్‌లో ఉంది. ఇక్కడ పెట్రోల్ ధర రూ. 98.98 రూపాయలుగా ఉండగా, డీజిల్ ధర 90.82 రూపాయలుగా ఉంది. 
 
మహారాష్ట్రలోని పర్బణీలో పెట్రోల్ 97.05 రూపాయలు, డీజిల్ 86.44 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 88.44 రూపాయలుగా ఉండగా, డీజిల్ 78.74 రూపాయలుగా ఉంది.

ముంబైలో పెట్రోల్ ధర 94.93 రూపాయలు, డీజిల్ ధర 85.70 రూపాయలుగా ఉంది. ఫిబ్రవరిలో ఇప్పటివరకూ ఏడుసార్లు పెట్రోల్-డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో ఈ నెలలో ఏడోసారి ధరలు పెరిగినట్లైంది

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments