Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబర్‌ నుంచి ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌లో కొత్త నిబంధనలు!

Webdunia
శుక్రవారం, 31 అక్టోబరు 2014 (15:57 IST)
నవంబర్ ఒకటో తేదీ నుంచి ఎటీఎం (ఎనీ టైమ్ మనీ) టాన్సాక్షన్స్‌లో కొత్త నిబంధనలు అమలుకు రానున్నాయి. భారత రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన కొత్త నియమావళి మేరకు మేరకు ఆయా బ్యాంకులు ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తెస్తున్నాయి. 
 
ఈ నిబంధనల ప్రకారం. ఒక వ్యక్తి తను బ్యాంకు ఖాతా కలిగిన ఏటీఎం కేంద్రంలో నెలకు ఐదు సార్లు మాత్రమే ఉచితంగా నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతకుమించితే ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ.20 చొప్పున ఖాతాదారుని అకౌంట్ నుంచి ఏటీఎం రుసుం కింద వసూలు చేస్తారు. 
 
అలాగే, ఇతర బ్యాంకు ఏటీఎంలలో అయితే నెలకు మూడుసార్లు మాత్రమే ఎలాంటి ఛార్జీలు లేని లావాదేవీలు జరపవచ్చు. హైదరాబాద్ సహా ఆరు మెట్రోపాలిటన్ సిటీల్లో నూతన నిబంధనలు అమల్లోకి వస్తాయి. 

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments