3 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 28 జూన్ 2023 (10:05 IST)
దేశ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం కారణంగా అనేక దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఈ కోవలో అనే టెక్ కంపెనీలతో పాటు ఈ-కామర్స్ కంపెనీలు ఇప్పటికే అనేకమంది ఉద్యోగులను ఇంటికి పంపించేశాయి. ఇపుడు అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ కంపెనీ కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది. అమెరికా, కెనడా దేశాల్లో పని చేసే ఉద్యోగుల్లో 3 వేల మందిని తొలగించేందుకు సిద్ధంకాగా, వీరిలో 2 వేల మంది కంపెనీ సాధారణ ఉద్యోగులు, మిగిలిన వారు కాంట్రాక్టు సిబ్బంది. 
 
కంపెనీలోని అన్ని స్థాయిల ఉద్యోగులపై ఈ ప్రభావం పడనున్నట్టు తెలుస్తుంది. అయితే, వీరిలో ఎక్కువ మంది ఉన్నత స్థాయి ఉద్యోగులే ఉన్నట్టు సమాచారం. భారత్ సహా పలు దేశాల్లో ఫోర్డ్ కంపెనీ ఉత్పత్తి చేసే ఆటోమొబైల్ వాహనాలకు ఆశించిన స్థాయిలో డిమాండ్ (విక్రయాలు) లేకపోవడం, మరోవైపు, కంపెనీ నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో ఉద్యోగులను తొలగించి భారాన్ని తగ్గించుకునేలా ప్రణాళికలు రచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments