Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 28 జూన్ 2023 (10:05 IST)
దేశ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం కారణంగా అనేక దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఈ కోవలో అనే టెక్ కంపెనీలతో పాటు ఈ-కామర్స్ కంపెనీలు ఇప్పటికే అనేకమంది ఉద్యోగులను ఇంటికి పంపించేశాయి. ఇపుడు అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ కంపెనీ కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది. అమెరికా, కెనడా దేశాల్లో పని చేసే ఉద్యోగుల్లో 3 వేల మందిని తొలగించేందుకు సిద్ధంకాగా, వీరిలో 2 వేల మంది కంపెనీ సాధారణ ఉద్యోగులు, మిగిలిన వారు కాంట్రాక్టు సిబ్బంది. 
 
కంపెనీలోని అన్ని స్థాయిల ఉద్యోగులపై ఈ ప్రభావం పడనున్నట్టు తెలుస్తుంది. అయితే, వీరిలో ఎక్కువ మంది ఉన్నత స్థాయి ఉద్యోగులే ఉన్నట్టు సమాచారం. భారత్ సహా పలు దేశాల్లో ఫోర్డ్ కంపెనీ ఉత్పత్తి చేసే ఆటోమొబైల్ వాహనాలకు ఆశించిన స్థాయిలో డిమాండ్ (విక్రయాలు) లేకపోవడం, మరోవైపు, కంపెనీ నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో ఉద్యోగులను తొలగించి భారాన్ని తగ్గించుకునేలా ప్రణాళికలు రచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments