Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా పుష్కరాల్లోపే.. విజయవాడ, వైజాగ్, తిరుపతి నుంచి కువైట్‌కు ఫ్లైట్ సర్వీసులు!

విజయవాడ, వైజాగ్, తిరుపతి నుంచి కువైట్‌కు డైరక్ట్ ఫైట్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల చైనా వెళ్లిన సందర్భంగా ఇతిహాడ్ ఎయిర్‌వేస్ సంస్థతో జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో కువ

Webdunia
బుధవారం, 29 జూన్ 2016 (14:33 IST)
విజయవాడ, వైజాగ్, తిరుపతి నుంచి కువైట్‌కు డైరక్ట్ ఫైట్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల చైనా వెళ్లిన సందర్భంగా ఇతిహాడ్ ఎయిర్‌వేస్ సంస్థతో జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో కువైట్‌కు చెందిన ఇతిహాడ్ ఎయిర్‌వేస్ సంస్థ త్వరలోనే తమ సేవలను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. 
 
ఇతిహాడ్ ఎయిర్‌వేస్ సంస్థతో కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇందుకు సంబంధిత శాఖల నుంచి అనుమతులను కూడా తీసుకోనున్నారు. అంతేగాకుండా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి కృష్ణా పుష్కరాల్లోపే ఈ సేవలను ప్రారంభించాలని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ కృష్ణా పుష్కరాలలోపు కాకపోయినా, ఆ తర్వాతైనా ఈ ప్రాజెక్టును అమల్లోకి తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments