రైల్వే స్టేషన్లలో పరిశుభ్రమైన మంచినీరు.. రూపాయికి ఒక గ్లాసు మంచి నీరు

దేశవ్యాప్తంగా గల రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులకు పరిశుభ్రమైన మంచినీటిని తక్కువ ధరలకే అందుబాటులో తేనుంది ఐఆర్సీటీసీ. ఇందులో భాగంగా రూపాయికే ఒక గ్లాసు మంచీనీరు అందించనుంది. 300 ఎంఎల్‌ను రూపాయికి... 500 ఎ

Webdunia
సోమవారం, 24 జులై 2017 (10:00 IST)
దేశవ్యాప్తంగా గల రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులకు పరిశుభ్రమైన మంచినీటిని తక్కువ ధరలకే అందుబాటులో తేనుంది ఐఆర్సీటీసీ. ఇందులో భాగంగా రూపాయికే ఒక గ్లాసు మంచీనీరు అందించనుంది. 300 ఎంఎల్‌ను రూపాయికి... 500 ఎంఎల్ రూ. 3కు, లీటరు నీరు రూ. 5కు, రెండు లీటర్లను రూ. 8కి విక్రయించనున్నట్టు పేర్కొంది.
 
ఇక రైల్వే ప్రయాణీకులకు పరిశుభ్రమైన నీటిని అందించేందుకు గాను మొత్తం 1,100 వాటర్ వెండింగ్ మెషీన్లను దాదాపు 450 రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయనున్నామని రైల్వే శాఖ తెలిపింది. వెండింగ్ మిషీన్ల ద్వారా పరిశుభ్రమైన తాగునీటిని ప్రయాణీకులకు అందించడంతో పాటు 2వేల మంది ఉపాధి అవకాశం కల్పించినట్లు అవుతుందని... ఇప్పటికే 345 స్టేషన్లలో వాటర్ వెండింగ్ మిషీన్లు ఉన్నాయని రైల్వే శాఖ వెల్లడించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జబర్దస్త్ నుంచి అందుకే వచ్చేశాను.. రష్మీ-సుధీర్ లవ్ ట్రాక్ గురించి చమ్మక్ చంద్ర ఏమన్నారు?

Vaishnavi: పురుష: నుంచి హీరోయిన్ వైష్ణవి పాత్ర ఫస్ట్ లుక్

ఛాంపియన్ కథ విన్నప్పుడు ఎమోషనల్ గా అనిపించింది : అనస్వర రాజన్

Jin: జిన్ లాంటి కొత్త ప్రయోగాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా : నిఖిల్ ఎం. గౌడ

SS Rajamouli: ఎస్‌ఎస్ రాజమౌళి పై జేమ్స్ కామెరాన్ కామెంట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

దేశ తొలి మిస్ ఇండియా మెహర్ ఇకలేరు...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

తర్వాతి కథనం
Show comments