Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే స్టేషన్లలో పరిశుభ్రమైన మంచినీరు.. రూపాయికి ఒక గ్లాసు మంచి నీరు

దేశవ్యాప్తంగా గల రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులకు పరిశుభ్రమైన మంచినీటిని తక్కువ ధరలకే అందుబాటులో తేనుంది ఐఆర్సీటీసీ. ఇందులో భాగంగా రూపాయికే ఒక గ్లాసు మంచీనీరు అందించనుంది. 300 ఎంఎల్‌ను రూపాయికి... 500 ఎ

Webdunia
సోమవారం, 24 జులై 2017 (10:00 IST)
దేశవ్యాప్తంగా గల రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులకు పరిశుభ్రమైన మంచినీటిని తక్కువ ధరలకే అందుబాటులో తేనుంది ఐఆర్సీటీసీ. ఇందులో భాగంగా రూపాయికే ఒక గ్లాసు మంచీనీరు అందించనుంది. 300 ఎంఎల్‌ను రూపాయికి... 500 ఎంఎల్ రూ. 3కు, లీటరు నీరు రూ. 5కు, రెండు లీటర్లను రూ. 8కి విక్రయించనున్నట్టు పేర్కొంది.
 
ఇక రైల్వే ప్రయాణీకులకు పరిశుభ్రమైన నీటిని అందించేందుకు గాను మొత్తం 1,100 వాటర్ వెండింగ్ మెషీన్లను దాదాపు 450 రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయనున్నామని రైల్వే శాఖ తెలిపింది. వెండింగ్ మిషీన్ల ద్వారా పరిశుభ్రమైన తాగునీటిని ప్రయాణీకులకు అందించడంతో పాటు 2వేల మంది ఉపాధి అవకాశం కల్పించినట్లు అవుతుందని... ఇప్పటికే 345 స్టేషన్లలో వాటర్ వెండింగ్ మిషీన్లు ఉన్నాయని రైల్వే శాఖ వెల్లడించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజ్ తరుణ్-లావణ్య కేసు- హార్డ్ డిస్క్‌లో 200కి పైగా వీడియోలు

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments