Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో వంట గ్యాస్ మంటలు... ఒక్కసారిగా పెరిగిన ధరలు

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (11:32 IST)
దేశంలో వంట గ్యాస్ మంటలు చెలరేగాయి. గత కొన్ని నెలలపాటు క్రమంగా తగ్గుతూ వచ్చిన వంట గ్యాస్ ధరలు జూన్ ఒకటో తేదీన ఒక్కసారిగా పెరిగాయి. ఈ పెరుగుదల కనిష్టంగా రూ.11.50గాను, గరిష్టంగా రూ.37 వరకు ఉంది. 
 
జాన్ నెల ధరల మేరకు సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండరుపై సోమవారం మెట్రో నగరాల్లో రూ.37 వరకు ధర పెరిగింది. ఈ పెరిగిన ధరలు జూన్ ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం 14.2 కేజీల సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండరు ధర ఢిల్లీలో రూ.11.50 పెరిగినట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ) పేర్కొంది. కోల్‌కతాలో రూ.31.50, ముంబైలో రూ.11.50, చెన్నైలో రూ.37 పెరిగింది.
 
14.2 కేజీల సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండరు ధర ఢిల్లీలో మే 31వ తేదీ నాటికి ధర రూ.581.50 ఉండగా, జూన్ ఒకటో తేదీన ధర రూ.593కి చేరింది. కోల్‌కతాలో ఆదివారం ధర రూ.584.50కి ఉండగా, ఇప్పుడు 616కి పెరిగింది. ముంబైలో మే 31 వరకు 579 రూపాయలు ఉండగా, 590.50కి చేరింది. అలాగే, చెన్నైలో ఆదివారం ధరం రూ.569.50 ఉండగా, ఇప్పుడు 606.50కి చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments